నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు

1 year ago 17
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రాజధానితో అనుసంధానించి రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీని మరింత పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా విశాఖ నగరం నుంచి కొత్తగా మరో రెండు విమాన సర్వీసులు విజయవాడకు ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య కేవలం ఒక సర్వీసు మాత్రమే ఉంది. కొత్తవి అందుబాటులోకి రావడంతో మూడుకు చేరనున్నాయి. మరిన్ని ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలు నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది.
Read Entire Article