నేడు కళింగపట్నం వద్ద తీరం దాటనున్న అల్పపీడనం.. కోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాలు

1 year ago 37
ఇటు బంగాళాఖాతంలో వాయుగుండం.. అటు అరేబియా మహాసముద్రంపై కదులుతున్న తుఫాను ప్రభావంతో ఏర్పడిన రుతుపవన ద్రోణి కలవడంతో మేఘానికి చిల్లుపడింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాను శనివారం భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. విజయవాడ నగరం చిగురుటాకులా వణికిపోయింది. కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.
Read Entire Article