'నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ఎవరూ ఆందోళన చెందవద్దు'.. ఎమ్మెల్యే కీలక ప్రకటన

1 day ago 1
తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. కాలుజారి పడటంతో గూడెం మహిపాల్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే గూడెం మహిపాల్ రెడ్డి ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తుండటంతో.. ఎట్టకేలకు ఎమ్మెల్యే స్పందించి.. క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article