పంచాయతీ ఎన్నికల బరిలో మాజీ మంత్రి తండ్రి.. 95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా పోటీ

3 months ago 10
స్థానిక ఎన్నికల్లో యువతతో పాటు వృద్ధులు కూడా పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. ఆయన ప్రచారంలో కొడుకు జగదీష్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఈ నామినేషన్ రాజకీయాల్లో కుటుంబాల ఆధిపత్యంపై చర్చకు దారితీసింది.
Read Entire Article