స్థానిక ఎన్నికల్లో యువతతో పాటు వృద్ధులు కూడా పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. ఆయన ప్రచారంలో కొడుకు జగదీష్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఈ నామినేషన్ రాజకీయాల్లో కుటుంబాల ఆధిపత్యంపై చర్చకు దారితీసింది.