పంట వేసినా వేయకున్నా, ఆ భూములకు కూడా రైతు భరోసా.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..!

1 year ago 18
తెలంగాణలో అన్నదాతలకు రైతు భరోసా కింద.. ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయం అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల హామీలతో పాటు రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. అయితే.. ఈ సమావేశంలో రైతు భరోసా గురించి కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.
Read Entire Article