పండగ పూట ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత
1 year ago
20
వైసీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతిపట్ల వైఎస్ జగన్ సహా.. పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.