పండగకు ఇంటికొచ్చిన కూతురు.. భర్తను రోకలిబండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు.. ఏం జరిగిందంటే..?

1 year ago 26
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను ఇద్దరు భార్యలు రోకలి బండతో కొట్టి చంపేశారు. హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న కుమార్తె.. సంక్రాంతి పండుగ సెలవుల కోసం ఇంటికి రాగా.. ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ భార్యలు తన భర్తను అర్థరాత్రి గాఢ నిద్రలో ఉండగా రోకలి బండతో కొట్టి చంపేశారు.
Read Entire Article