పండుగ వేళ ప్రయాణికులకు ఆర్టీసీ భారీ షాక్.. ఆ బస్సుల్లో భారీగా ఛార్జీల పెంపు

7 months ago 9
వరుస సెలవులు, పండుగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆర్టీసీ.. కొన్ని బస్సుల్లో టికెట్ ధరపై 50 శాతం వరకు పెంచడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ నిర్ణయంతో ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఛార్జీలను పెంచాయి. దీంతో పండుగ పూట ఇంటికి వెళ్లాలనుకున్న ప్రయాణికులకు పెరిగిన టికెట్ ధరలు భారంగా మారయి. ఈ దోపిడీని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు..
Read Entire Article