పదేళ్ల KCR ప్రభుత్వ విధానాలను ప్రశ్నించలేదేం..? స్మితా సబర్వాల్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లాస్

10 months ago 12
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిన ఏఐ ఫోటో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ రీట్వీట్‌పై గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన స్మితా.. 2000 మంది రీట్వీట్ చేసినా తనను మాత్రమే టార్గెట్ చేశారని ప్రశ్నించారు. తాజాగా.. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్పందించారు. స్మితా బీఆర్ఎస్ యాక్టివిస్ట్‌లా ప్రవర్తిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సివిల్ సర్వీసెస్‌లో ఇలాంటి రాజకీయ పోస్టులు సరికాదని హెచ్చరించారు.
Read Entire Article