పరిటాల శ్రీరామ్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానం.. అనంత రాజకీయాల్లో ఆసక్తికర ఘటన..

1 year ago 20
ఉమ్మడి అనంతపురం రాజకీయాల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానించారు. రాప్తాడులో జరిగిన వ్యవసాయ సదస్సు ఇందుకు వేదికైంది. రాప్తాడులో శనివారం అగ్రికల్చర్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సదస్సుకు చేసిన ఏర్పాట్లను సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి మెచ్చుకున్నారు.
Read Entire Article