పర్యాటకులకు గుడ్‌న్యూస్.. హుస్సేన్‌సాగర్ చుట్టూ టూరిజం సర్క్యూట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

2 months ago 5
తెలంగాణలో సింగపూర్ తరహా ఎకో టూరిజాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అందుకు కొత్త టూరిజం పాలసీని రూపొందించాలన్నారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించేలా కొత్త పాలసీని రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
Read Entire Article