పల్నాడు: మహిళపై మరిది అత్యాచారయత్నం.. అంగీకరించలేదని యాసిడ్ దాడికి ప్రయత్నం!

4 months ago 27
పల్నాడు జిల్లాలోని రొంపిచెర్లలో మహిళపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి యత్నించాడు. మహిళపై వరుసకు మరిది అయ్యే వ్యక్తే అత్యాచారానికి ప్రయత్నించాడు. మహిళ నిరాకరించటంతో యాసిడ్ పోయటానికి ప్రయత్నించాడు. తప్పించుకున్న మహిళ రొంపిచర్ల పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దాచేపల్లిలో అత్తపై అల్లుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చోటుచేసుకుంది.
Read Entire Article