పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. వైఎస్ జగన్‌కు మరో షాక్.. ఆ భూములు వెనక్కి!

1 year ago 14
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్‌కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌ భూములలోని అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంది. పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని సరస్వతి పవర్ సంస్థ భూముల్లో 17.69 ఎకరాల అసైన్డ్ భూమిని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు మాచవరం తహశీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల వివాదం సమయంలో సరస్వతి పవర్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. అలాగే ఆ ప్రాంతంలో పర్యటించారు.
Read Entire Article