పవన్ కళ్యాణ్‌ ఒక్కమాటతో.. వాళ్లందరి అకౌంట్‌లలో డబ్బులు జమ, మొత్తం రూ.30 కోట్లు

8 months ago 13
Sri Sathya Sai Drinking Water Supply Project Pending Salaries: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథం కార్మికులకు పెండింగ్ జీతాలు వచ్చేశాయి. ఏడు నెలల బకాయిల చెల్లింపునకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూ.30 కోట్లు విడుదల చేసింది. కార్మికుల పెండింగ్ జీతాల గురించి తెలియగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.. వెంటనే జీతాలు చెల్లించాలని ఆర్థికశాఖ అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. మొత్తం 536 మంది కార్మికులకు గత ప్రభుత్వ హయాం నుంచి వేతనాలు నిలిచిపోయాయి.
Read Entire Article