పవన్ కళ్యాణ్ కోసం మృత్యుంజయ హామం.. రాష్ట్రంలో పలుచోట్ల పూజలు..

3 days ago 5
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల జనసేన కార్యకర్తలు, నేతలు మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో మంగళవారం ఉదయం మోపిదేవి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు.
Read Entire Article