పాతబస్తీ అగ్ని ప్రమాదం.. వెలుగులోకి కన్నీరు పెట్టించే విషయం, విధి ఆడిన వింత నాటకం

9 months ago 22
హైదరాబాద్‌ పాతబస్తీ గుల్జార్ హౌస్‌లో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. చుట్టాల ఇంటికి వచ్చిన బెంగాల్‌కు చెందిన నాలుగు కుటుంబాలు ఈ దుర్ఘటనలో బలయ్యాయి. విధి ఆడిన వింత నాటకంలో అనుకోకుండా ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Entire Article