పాతబస్తీ ఓల్డ్‌ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

1 year ago 21
గచ్చిబౌలిలో నూతన రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ అభివృద్ధికి మాజీ సీఎంలు చంద్రబాబు, వైఎస్సార్ కృషి చేశారని తెలిపారు. పాతబస్తీని 'ఒరిజినల్ సిటీ'గా మార్చి మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నగర అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజలే అడ్డుకట్ట వేయాలని రేవంత్ కోరారు. గడిచిన కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read Entire Article