పాపను కారులో మర్చిపోయి దర్శనానికి వెళ్లిన తల్లిదండ్రులు.. డోర్స్ లాక్, ఆ తర్వాత!

6 months ago 8
Mahanandi Parents Leave Girl In Car: కర్ణాటకలోని మహానంది క్షేత్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బీజాపూర్ నుండి వచ్చిన దంపతులు పసిపాపను కారులో నిద్రపోతున్న స్థితిలో వదిలి దర్శనానికి వెళ్లారు. ఊపిరాడక పాప ఏడుస్తుండటంతో స్థానికులు గుర్తించి ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ కారు అద్దాలు పగలగొట్టి పాపను రక్షించారు. సకాలంలో స్పందించడంతో పాప ప్రాణాలతో బయటపడింది. పోలీసులు తల్లిదండ్రులను మందలించారు. కానిస్టేబుల్ చంద్రశేఖర్ ను హోంమంత్రి అభినందించారు.
Read Entire Article