పార్టీలో చేరిన 2 నెలలకే మాజీ మంత్రికి ప్రమోషన్.. వైఎస్ జగన్ సరికొత్త ప్లాన్..

10 months ago 21
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీని గ్రామస్థాయి నుంచి పటిష్టపరచాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నారు. తాజాగా శింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను వైఎస్ జగన్ నియమించారు. సాకే శైలజానాథ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Read Entire Article