పార్లమెంట్ సమావేశాల మధ్య పవన్‌తో భేటీ అయిన మోదీ.. ఏం మాట్లాడారంటే?

1 year ago 29
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీని కలిసిన పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే ఏపీలో జల్ జీవన్ మిషన్ పథకం అమలు తీరును వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను విస్మరించిందన్న పవన్ కళ్యాణ్.. ఈ పథకం అమలు కోసం కొత్తగా డీపీఆర్ సిద్ధం చేసినట్లు ప్రధానికి వివరించారు. ఈ డీపీఆర్ అమలు కోసం అవసరమైన అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు.
Read Entire Article