పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలిగించే పాలిథిన్ సంచులను వాడవద్దని.. వాటి వినియోగం మీద నిషేధం విధించాలన్నారు.. ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు. పాలిథిన్ సంచులు వాడినా.. అమ్మినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో ఆకివీడులో ప్లాస్టిక్ సంచులు అమ్మితే రూ.1,000, వాడితే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. అలానే ట్రాఫిక్ సమస్యలపై కూడా స్పందించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి..