పాశమైలారం ఘటన.. పరిహారం రూ. కోటి కొట్టేసేందుకు ఇలాంటి డ్రామాలా..!

8 months ago 15
సిగాచీ పరిశ్రమ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం పరిహారం ప్రకటించడంతో వింత పరిస్థితులు నెలకొన్నాయి. దూరమైన బంధుత్వాలు గుర్తుకు వస్తున్నాయి. కొందరు కొత్త బంధుత్వాలను సృష్టిస్తున్నారు. అసలైన వారసులు ఎవరో తేల్చకపోతే పరిహారం వేరే వారికి చెందే ప్రమాదం ఉంది. బతికున్నప్పుడు పట్టించుకోని వారు.. ఇప్పుడు వారు చనిపోయాక లభించే పరిహారం కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. డ్రామాలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అసలైన బాధితులను గుర్తించి వారి కుటుంబాలకు పరిహారం అందివ్వాల్సిందిగా కోరుతున్నారు.
Read Entire Article