పిఠాపురంలో మరో 12 ఎకరాలు కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. అమ్మో అంత ఖరీదా, ధర తెలిస్తే!

1 year ago 16
Pawan Kalyan Buys 12 Acres Land: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో మరో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. నాలుగు నెలల క్రితం ఇక్కడ 3.52 ఎకరాలు కొనుగోలు చేసిన ఆయన తాజాగా మరికొంత భూమిని కొన్నారు. మంగళవారం దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పక్రియను పిఠాపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పూర్తి చేశారు. తాను పిఠాపురం నియోజకవర్గంలోనే శాశ్వత నివాసం ఏర్పరచుకుంటానని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Entire Article