పులస చేపలు కొంటున్నారా.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి, మోసపోవద్దు

1 year ago 25
Andhra Pradesh Fake Pulasa Fish Alert: గోదావరి జిల్లాల్లో పులస చేపల సీజన్ ప్రారంభం కాగా, వీటి కోసం జనాలు వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే, పులసల పేరుతో విలస చేపలను అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోల్‌కతా, హౌరా నుండి విలస చేపలను తెచ్చి యానాం మార్కెట్‌లో పులసల పేరుతో విక్రయిస్తున్నారు, దీని వల్ల వినియోగదారులు మోసపోతున్నారు. పులస, విలస చేపల రుచిలో తేడాను గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Entire Article