ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలంలో పెన్నా నది మధ్యలో ఆరుగురు పశువుల కాపర్లు చిక్కుకున్న సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు చర్యలు ప్రారంభించారు. ఎట్టకేలకు వారు ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అయ్యి.. పెన్నా నదిలో చిక్కుకున్న ఆరుగురు పశువుల కాపర్లను సురక్షితంగా కాపాడారు. నీటి ప్రవాహం నిలిపివేసి వీరిని రక్షించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..