పేదలకు శుభవార్త.. ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

9 months ago 16
పేదల జీవితాలను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "పీ4" కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కార్యక్రమంపై కోనసీమ జిల్లాల్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారని, పింఛను మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తామని, అన్ని ఆసుపత్రుల్లోని రోగుల వివరాలు సేకరించి ఏఐతో అనుసంధానం చేస్తామని చెప్పారు.
Read Entire Article