పేదలూ సన్న బియ్యం తినాలి.. అదే మా ఆకాంక్ష: సీఎం రేవంత్‌ రెడ్డి

3 weeks ago 3
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది వేడుకల్లో మాట్లాడుతూ.. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేందుకు కూడా కష్టపడుతున్నామని అన్నారు. శ్రీమంతుల మాదిరే పేదలూ సన్న బియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. సన్న బియ్యం పండించే రైతులకు బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది 1.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు.
Read Entire Article