పోతిన మహేష్‌కు కీలక బాధ్యతలు.. వైఎస్ జగన్ కీలక నిర్ణయం

10 months ago 21
వైసీపీ అధినేత జగన్ పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. పార్టీలోని సీనియర్ నేతలకు ఈ బాధ్యతలు అప్పగించారు. జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్‌కు గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు కట్టబెట్టడం విశేషం. రానున్న రోజుల్లో వైసీపీలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ నియామకాలు వైసీపీకి రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడతాయో వేచి చూడాల్సి ఉంది.
Read Entire Article