పోలీస్ శాఖలో సరికొత్త సేవలు.. వారి కోసం ఇంటి వద్దకే

7 months ago 11
సైబరాబాద్ పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ సేవలను ప్రారంభించార. అయితే ఇది అందరికి వర్తించదు. కేవలం వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు. వీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, పోలీసులే వారి ఇంటికే వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీలను అందజేయనున్నారు. అలానే సున్నితమైన కేసుల్లో పోలీసులు సాధారణ దుస్తుల్లో వెళ్లి కాపీలు ఇస్తారు. ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article