ప్రజలంతా పండగలో ఉంటే ఇలా చేస్తారా..? చంద్రబాబుకు జగన్ ట్వీట్

1 year ago 42
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై పలు ప్రశ్నలు గుప్పించారు. ప్రజలంతా పండుగ సంబరాల్లో ఉంటే ఇసుక కోసం టెండర్లు పిలిచారన్న వైఎస్ జగన్ .. రెండు రోజుల మాత్రమే సమయం ఇచ్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రజలకు సరసమైన ధరలకు ఇసుక దొరికేదని.. అలాగే ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేదన్నారు. ఇప్పటి ప్రభుత్వంలో ఇసుక ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయైనా వస్తోందా అని ప్రశ్నించారు.
Read Entire Article