ప్రణయ్ హత్య కేసు.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు, అతడికి ఉరిశిక్ష ఖరారు

1 month ago 5
సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో ఏ2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన ఆరుగురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్‌ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించిన సంగతి తెలిసిందే.
Read Entire Article