తెలంగాణ బియ్యానికి ఇతర దేశాల్లో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. తాజాగా.. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ దేశాలకు తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేయనున్నారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎగుమతి సుంకంపై కేంద్రంతో చర్చంచి త్వరలోనే బియ్యాన్ని ఆ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించారు.