ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఈవీలు కొంటే 20 శాతం డిస్కౌంట్

4 months ago 20
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. గవర్నమెంట్ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే.. ప్రత్యేకంగా 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఈవీల సంఖ్యను భారీగా పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈవీలపై డిస్కౌంట్లు ప్రకటించాలని తయారీ సంస్థలకు కూడా సూచించింది. కాలుష్య రహిత తెలంగాణ లక్ష్యంగా సర్కార్ ఈ చర్యలు తీసుకుంటోంది.
Read Entire Article