ప్రభుత్వ ఉపాధ్యాయులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఇకపై డుమ్మాలు, లేట్‌గా వెళ్లడం చేస్తే..

7 months ago 6
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పారద్శకత పెంచేందుకు.. విధులకు ఆలస్యం రావడం, డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులకు చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం కొత్త రూల్ అమలు చేయనుంది. టీచర్ల హాజరు నమోదు కోసం ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆగస్టు 1 నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రారంభమై, వారం రోజుల్లో అన్ని పాఠశాలల్లోనూ ఈ విధానం అమలు కానుంది. ఇకపై ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణ నుంచే ఉదయం, సాయంత్రం హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యార్థుల హాజరుకు సంబంధించి ఈ విధానం అమలవుతోంది.
Read Entire Article