ప్రభుత్వ సర్వే నంబర్లతో.. భూముల రిజిస్ట్రేషన్లు ఎలా..?

4 hours ago 1
గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ప్రభుత్వ భూమి ఉన్న సర్వే నంబర్లను ప్రైవేట్ వెంచర్ నిర్వాహకులు తమ లేఅవుట్లలో చూపిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అయింది..? వాటిపై అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ డబ్బులు చెల్లించిన వారు తిరిగి డబ్బులను అడుగుతున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు.
Read Entire Article