ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్- విశాఖ రైలు విజయవాడకు వెళ్లదు.. మరికొన్ని రద్దు..

1 month ago 3
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో పనులు కారణంగా పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ రైలును దారి మళ్లించారు. ప్రయాణించే రూట్ నుంచి విజయవాడ రైల్వేస్టేషన్ తప్పించారు. ఏప్రిల్ 17 నుంచి 45 రోజుల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
Read Entire Article