ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్ మూసివేత..

7 months ago 8
ఖమ్మం జిల్లా పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న నాగలవంచ రైల్వే స్టేషన్ మూసివేసే నిర్ణయాన్ని రైల్వే శాఖ వెనక్కి తీసుకోవాలని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఇక్కడ టికెట్స్ ఇవ్వడం బంద్ చేశారని.. సంవత్సరం నుంచి కూడా అదే మాట చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ ఇవ్వడకపోవడంతో ఇక్కడ నుంచి హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, వరంగల్ వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడుతుందని.. వెంటనే ఈ స్టేషన్‌లో టికెట్స్ ఇవ్వాలని.. మూసివేస్తున్నట్లు వెలువడిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article