ప్రయాణికులకు శుభవార్త.. 22 ఏళ్ల నాటి కల సాకారం.. ఇక ఆ రైళ్లన్నీ ఏసీ రైళ్లుగా మార్పు..

6 months ago 25
హైదరాబాద్‌లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే బైక్, ఆటో, కారు, మెట్రో, లోకల్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ లాంటివి ఉపయోగిస్తున్నారు. వీటిలో ఎక్కువగా సొంత వాహనాలు వాడే వారే ఉన్నారు. తర్వాత నగరంలో ట్రాఫిక్ రద్దీని తట్టుకోలేక మెట్రోను ఆశ్రయించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మెట్రో రాకముందు చాలా మంది ఎంఎంటీఎస్ రైళ్లను ఎక్కువగా ఆశ్రయించేవారు. కానీ కాలం గడుస్తున్నా కొద్దీ.. వీటిలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article