ప్రయాణికులకు శుభవార్త.. రేపే ఆ స్టేషన్ నుంచి కొత్త రైలు ప్రారంభం.. ఇక తక్కువ సమయంలోనే..

7 months ago 33
దక్షిణ మధ్య రైల్వే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలోని చాలా రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో అక్కడ ప్రయాణికులు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిలో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఈ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా వరకు ట్రైన్లను కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి నడిపిస్తున్నారు. అయితే కొత్తగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి జులై 19న మరో కొత్త రైలు సర్వీస్ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article