ప్రియమైన నా పిఠాపురం ప్రజలారా.. పండుగ వేళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ

1 year ago 24
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. తనను ఎమ్మెల్యేగా, ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం వల్ల పిఠాపురాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే కృషి చేస్తున్నానని పవన్ కళ్యాణ్ వివరించారు. తాను చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Entire Article