ఫిబ్రవరిలోనే దడ పుట్టిస్తున్న భానుడు.. ఈసారి దంచికొట్టనున్న ఎండలు, జాగ్రత్తగా ఉండండి

2 weeks ago 4
తెలంగాణలో భానుడి భగభగలు మెుదలయ్యాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మెున్నటి వరకు చలి గాలుల ప్రభావం ఉండగా.. ప్రస్తుతం 33-34.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article