ఫైబర్ నెట్‌ వివాదం.. చంద్రబాబు వద్దకు చేరిన పంచాయతీ

1 month ago 4
ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ దినేశ్‌కుమార్‌పై ఆ సంస్థ చైర్మన్‌ జీవీ రెడ్డి చేసిన రాజద్రోహం ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇవి ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరపకుండానే మీడియా ముందు ఎండీ దినేశ్‌కుమార్‌ రాజద్రోహం చేసినట్లుగా ఆరోపణలు చేయడంపై సర్కారు తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై జీవీ రెడ్డిని మంత్రి వివరణ కోరడంతో అందుకు ఆధారాలు ఉన్నట్టు ఆయన చెప్పారు. ఇదే సమయంలో సీఎం కూడా జోక్యం చేసుకున్నారు.
Read Entire Article