Tirumala Srinivasa Divyanugraha Homam: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆఫ్లైన్, ఆన్లైన్ టోకెన్ల జారీపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు. అలాగే, శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో చండీ యాగం వైభవంగా ముగిసింది. మరోవైపు ఆలయంలో నవంబర్ 8 నుండి 18 వరకు రుద్ర హోమం జరుగనుంది.