'ఫ్యూచర్ సిటీ' ప్రకటన వెనుక అసలు స్ట్రాటజీ ఇదే.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు

10 months ago 15
Hyderabad Fourth City: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తోన్న ఫ్యూచర్ సిటీపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. కీలక ఆరోపణలు చేశారు. ఫోర్త్ సిటీ పేరుతో కాంగ్రెస్ నాయకులు వేల కోట్ల విలువైన భూదందాకు తెరతీశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధరణి పేరుతో.. రాష్ట్రంలో సుమారు 2 లక్షల కోట్ల భూకుంభకోణం జరిగిందంటూ ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా.. బీఆర్ఎస్ నేతల బాటలోనే నడుస్తోందంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
Read Entire Article