ఫ్రిజ్‌లో పెట్టిన మటన్ కూర తిని.. ఆర్టీసీ ఉద్యోగి మృతి

7 months ago 11
వారంతా ఎంతో సంతోషంగా బోనాల పండుగ చేసుకున్నారు. బంధు మిత్రుల రావడంతో వారి కోసం నాన్ వెజ్‌లో రెండు, మూడు రకాలు చేశారు. పండుగ అయిపోయింది.. బంధువులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఇక పండుగ నాడు చేసిన మటన్ కాస్త మిగిలింది. అసలే మటన్ ధర బంగారంతో పోటీ పడుతుంది. దీంతో దాన్ని పడేయబుద్ధి కాక.. ఫ్రిజ్‌లో పెట్టి.. మరుసటి రోజు తిన్నారు. అయితే అదే వారి కొంప ముంచింది. మటన్ తిన్న వారిలో ఓ వ్యక్తి చనిపోగా.. ఏడుగురు ఆస్పత్రి పాలయ్యారు. ఆ వివరాలు..
Read Entire Article