బంగాళాఖాతంలో మరో తుపాను.. దిట్వాగా నామకరణం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

3 months ago 7
బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఇటీవల సెన్యార్ తుపాను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకునే లోపే.. తాజాగా శ్రీలంక తీరంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీనికి దిత్వా అని పేరు కూడా పెట్టారు. ఈ దిట్వా తుపాను కారణంగా.. ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంటుందని హెచ్చరించింది.
Read Entire Article