బండి సంజయ్ పరీక్షా రాసేది లేదు, అర్థంకాదు.. గ్రూప్ 1 అభ్యర్థులను పిలిచి మాట్లాడండి: కేటీఆర్

3 months ago 4
Guoup 1 Candidates Protest: ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థుల వాదన వినకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం సరికాదని బీఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో గ్రూప్ 1 అభ్యర్థుల సమస్య గురించి మాట్లాడితే, ఆయనకు ఏం అర్థం అవుతుందంటూ విమర్శలు చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా తమ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టుకు వెళ్లారని కేటీఆర్ తెలిపారు.
Read Entire Article