ఉప్పల్లో బట్టతలపై వెంట్రుకలు రప్పిస్తానని.. చెప్పి ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేసి ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన ఢిల్లీకి చెందిన సల్మాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా స్టాల్ ఏర్పాటు చేసినందుకు, మోసం చేసినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నమ్మలేని ప్రకటనలను గుడ్డిగా విశ్వసించవద్దని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.