బిల్డర్లకు హైడ్రా మరో వార్నింగ్.. కూల్చివేతలపై రంగనాథ్ కీలక ప్రకటన

1 year ago 20
HYDRA on Demolitions: హైదరాబాద్‌ల చెరువులు, నాలాలతో పాటు సర్కారు భూములను కాపాడుకునేందుకు ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టే బిల్డర్లకు హైడ్రా వార్నింగ్ ఇచ్చింది. సర్కార్ స్థలాలు, చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మరోవైపు.. కూల్చిన నిర్మాణాల వ్యర్థాలను తరలించే బాధ్యత కూడా బిల్డర్లదే అని రంగనాథ్ హెచ్చరించారు.
Read Entire Article