బీజేపీలో చేరనున్న ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. బిగ్ బాంబ్ పేల్చిన రాంచందర్ రావు

7 months ago 7
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. త్వరలోనే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు. వారంతా తమకు టచ్‌లోనే ఉన్నారని.. ఎప్పుడు చేరతారనే విషయం త్వరలోనే చెబుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. బీజేపీలో చేరే తేదీ ఖరారైంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మరింత మంది బీఆర్ఎస్ నేతలు.. కాషాయ తీర్థం పుచ్చుకుంటారని బీజేపీ చీఫ్ జోస్యం చెప్పారు.
Read Entire Article